...

రామ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో గ‌ణేష్ మండ‌పంలో పూజ‌లు

రామ్ సేన యూత్ అసోసియేషన్ గ‌ణేష్ మండ‌పంలో పూజ‌లు 

హైదరాబాద్, ఆగ‌స్టు 29, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ డివిజ‌న్ బాపూజీన‌గ‌ర్ రామ్ సేన యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన గ‌ణేష్ మండ‌పంలో పూజ‌లు జ‌రిగాయి. ఈ పూజ‌ల‌కు బిఆర్ఎస్‌ కొట్టిడి వీరేందర్ దంపతులు, వారి కుంటుంబ సభ్యులు హాజ‌ర‌య్యారు. వ‌ర్షాల కార‌ణంగా గ‌ణేష్ నిమ‌జ్జ‌నంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వీరేంద‌ర్ కోరారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.