హైదరాబాద్, అద్దం న్యూస్ : పేదల అభివృద్ధి కోసం ప్రయోజనకరమైన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన...
హైదరాబాద్, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ : అక్షరాలతో అగ్గి రవ్వలు పుట్టించి, చందస్సు సంకెళ్లను తెంచేసి, ఆధునిక కవిత్వానికి అంటుగట్టిన ప్రజాకవి శ్రీ శ్రీ అని పలువురు వక్తలు అన్నారు....
పదవ తరగతి పరీక్షల్లో రాణించిన ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ విద్యార్థులు
హైదరాబాద్, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ : పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడకు చెందిన ఇంగ్లీష్ యూనియన్ హై...
హైదరాబాద్, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ : జలమండలి ట్రాన్స్మిషన్ చీఫ్ జనరల్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ... జలమండలి క్రికెట్ జట్టు కెప్టెన్గా ఉన్న రవీందర్ రెడ్డి పదవీ విరమణ...
పాత్రికేయ సంఘాలు పాలకుల పక్షం కారాదు
టీడబ్ల్యూజేఎఫ్ పాత్రికేయుల పక్షాన పోరాడుతుంది
– టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
హన్మకొండ, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ : రాష్ట్రంలో జర్నలిస్టుల పక్షాన పోరాడే ఏకైక...
జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం హర్షణీయం
– జాతీయ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ
హైదరాబాద్, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ : దేశంలో జనగణనలో కులగణన దేశవ్యాప్తంగా చేపట్టాలని...