హైదరాబాద్, జూన్ 14, అద్దం న్యూస్ : ప్రతి మహిళా స్వయం కృషితో ఆర్థిక ప్రగతి సాధించాలని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈనెల 27వ తేదీన నగరంలోని...
తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైన మౌలిక...
హైదరాబాద్, జూన్ 13, అద్దం న్యూస్ : నగరంలో భారీవర్షాల వల్ల రోడ్లు, చెట్లు కూలి, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలిగి జనజీవనం అస్తవ్యస్తమవుతుంటే ప్రభుత్వం కానీ, జిహెచ్ఎంసి అధికారులు పట్టించుకోరా...
హన్మకొండ, జూన్ 13, అద్దం న్యూస్ : తెలంగాణ జర్నలిస్టులకు అండగా నిలిచి సమస్యలపై పోరాడే ఏకైక యూనియన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి...
హైదరాబాద్, జూన్ 13, అద్దం న్యూస్ : చింతల్ బస్తీ వద్ద ధ్వంసం అయిన 300 ఎంఎం డయా మెయిన్ పైప్లైన్ అత్యవసర మరమ్మతుల పనులను జలమండలి ఎండీ అశోక్రెడ్డి శుక్రవారం...
హైదరాబాద్, జూన్ 13, అద్దం న్యూస్ : గద్దర్ అవార్డులను ఆపాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని, ఆ పిటీషన్ను స్వీకరించిన కోర్టు విచారణకు ఆదేశించడాన్ని స్వాగతీస్తున్నామని తెలంగాణ సినిమా వేదిక (...
హైదరాబాద్, జూన్ 13, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ జవహర్నగర్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్...
వెబ్ డెస్క్, అద్దం న్యూస్ : అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కుటుంబాన్ని మొత్తం మృతి చెందారు. ఈ ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన 10 మంది మృతి చెందగా.. అందులో...
అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం
♦ కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం
♦ 241 మంది మృతి చెందినట్టు అధికారుల ధృవీకరణ
♦ ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు
వెబ్ డెస్క్ అద్దం...