Friday, September 18, 2026

Monthly Archives: June, 2025

మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి – జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, జూన్ 14, అద్దం న్యూస్ :    ప్రతి మహిళా స్వయం కృషితో ఆర్థిక ప్రగతి సాధించాలని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈనెల 27వ తేదీన నగరంలోని...

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యా ప్ర‌మాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ ల‌క్ష్యం – ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :   ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యా ప్ర‌మాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ప్ర‌తి విద్యార్థికి నాణ్య‌మైన విద్య అందించడానికి అవ‌స‌ర‌మైన మౌలిక...

వ‌ర్షాలు, విద్యుత్ అంత‌రాయంతో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్త‌మ‌వుతుంటే ప‌ట్టించుకోరా ! – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 13, అద్దం న్యూస్ :   నగరంలో భారీవర్షాల వల్ల రోడ్లు, చెట్లు కూలి, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం కలిగి జనజీవనం అస్తవ్యస్తమ‌వుతుంటే ప్ర‌భుత్వం కానీ, జిహెచ్ఎంసి అధికారులు ప‌ట్టించుకోరా...

తెలంగాణ జర్నలిస్టులకు అండగా టీడబ్ల్యూజేఎఫ్ – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

హన్మకొండ, జూన్ 13, అద్దం న్యూస్ :   తెలంగాణ జర్నలిస్టులకు అండగా నిలిచి సమస్యలపై పోరాడే ఏకైక యూనియన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి...

ఆక్రమణ నిర్మాణాల తొలగింపు సమయంలో ధ్వంసమైన పైప్‌లైన్ –  యుద్ధ ప్రాతిప‌దిక‌న ప‌నులు చేప‌ట్టిన అధికారులు – మ‌ర‌మ్మ‌తుల పనులను పరిశీలించిన జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 13, అద్దం న్యూస్ :    చింతల్ బస్తీ వద్ద ధ్వంసం అయిన 300 ఎంఎం డయా మెయిన్ పైప్‌లైన్‌ అత్యవసర మరమ్మతుల పనులను జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి శుక్రవారం...

హైకోర్టు నోటీస్ ను స్వాగతిస్తున్నాం – గద్దర్ అవార్డులను ఆపమంటున్నాం – తెలంగాణ సినిమా వేదిక

హైదరాబాద్, జూన్ 13, అద్దం న్యూస్ :    గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను ఆపాల‌ని తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించ‌డం జ‌రిగింద‌ని, ఆ పిటీష‌న్‌ను స్వీక‌రించిన కోర్టు విచార‌ణ‌కు ఆదేశించ‌డాన్ని స్వాగ‌తీస్తున్నామ‌ని తెలంగాణ సినిమా వేదిక (...

రిటైర్డ్ చీఫ్ న‌ర్సింగ్ సూపరింటెండెంట్ బోజ‌న‌ప‌ల్లి విజ‌య‌కు స‌న్మానం

హైదరాబాద్, జూన్ 13, అద్దం న్యూస్ :   గోదావ‌రిఖ‌ని ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌లో చీఫ్ న‌ర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్‌-1 గా విధుల‌ను నిర్వ‌ర్తించి రిటైర్డ్ అయిన బోజ‌న‌ప‌ల్లి విజ‌య గంగ‌పుత్ర‌కు స‌న్మానం జ‌రిగింది....

పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జూన్ 13, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో శుక్ర‌వారం సామూహిక అక్ష‌రాభ్యాసం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా గాంధీన‌గ‌ర్ డివిజ‌న్...

కుటుంబాన్ని మొత్తం బలిగొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాదం

వెబ్ డెస్క్, అద్దం న్యూస్ :  అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కుటుంబాన్ని మొత్తం మృతి చెందారు. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన 10 మంది మృతి చెందగా.. అందులో...

అహ్మదాబాద్‌లో ఘోర ప్ర‌మాదం – కుప్ప‌కూలిన ఎయిర్ ఇండియా విమానం

అహ్మదాబాద్‌లో ఘోర ప్ర‌మాదం ♦ కుప్ప‌కూలిన ఎయిర్ ఇండియా విమానం ♦ 241 మంది మృతి చెందిన‌ట్టు అధికారుల ధృవీక‌ర‌ణ‌ ♦ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ఒకే ఒక్క‌డు వెబ్ డెస్క్‌ అద్దం...

Most Read

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

You cannot copy content of this page