వెబ్ డెస్క్, అద్దం న్యూస్ : అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కుటుంబాన్ని మొత్తం మృతి చెందారు. ఈ ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన 10 మంది మృతి చెందగా.. అందులో వృత్తిరీత్యా లండన్లో స్థిరపడాలని బయల్దేరిన డాక్టర్ ప్రతీక్ జోషి, ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్ వారి ముగ్గురు పిల్లలు మిరాయ, నకుల్, ప్రద్యుత్ మృతి చెందారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply