కాంగ్రెస్ ప్రభుత్వంలో డ్ర‌గ్స్ మాఫియా, మాద‌క ద్ర‌వ్యాలు నిత్య కృత్యమైంది – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 12, అద్దం న్యూస్ : గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 3 పువ్వులు 6 కాయలుగా వెలసిన డ్రగ్స్ మాఫియా, మాదక ద్రవ్యాల సరఫరా…

Read More
గద్దర్ ఫిలిం అవార్డులను ఆపాలని హైకోర్టును ఆశ్రయించాం – తెలంగాణ సినిమా వేదిక

హైదరాబాద్, జూన్ 12, అద్దం న్యూస్ : గద్దర్ ఫిలిం అవార్డులను ఆపాలని హైకోర్టును ఆశ్రయించామ‌ని తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) స్ప‌ష్టం చేసింది.…

Read More
బస్‌ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్న ప్ర‌భుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 11, అద్దం న్యూస్ : ఇటీవలే మెట్రోరైలు చార్జీలు పెంచిన ప్రభుత్వం గోరు చుట్టుపై రోకటి పోటులా ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే బస్‌…

Read More
ఆక్యూపెన్సి స‌ర్టిఫికెట్ లేని మాంగళ్య షాపింగ్ మాల్ సీజ్

హైదరాబాద్, జూన్ 11, అద్దం న్యూస్ : ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్ లేకుండా ప్రారంభించిన హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వ‌ద్ద గ‌ల మాంగ‌ళ్య షాపింగ్ మాల్‌ను జిహెచ్ఎంసి…

Read More
మంచినీటి సరఫరా లో ప్రెషర్ సమస్యను వెంటనే పరిష్కరించండి – లేక‌పోతే జలమండలి కార్యాల‌యం ముందు ఆందోళన చేపడతాం – కార్పొరేట ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జూన్ 11, అద్దం న్యూస్ : డివిజ‌న్‌లో మంచినీటి సరఫరా లో ప్రెషర్ సమస్యను వెంటనే పరిష్కరించాల‌ని, లేక‌పోతే జలమండలి కార్యాల‌యం ఎదుట ప్ర‌జ‌ల‌తో క‌లిసి…

Read More
విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాలి – పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌వి.శ్రీకాంత్, పొడపంగి నాగరాజు

హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ : పెంచిన బస్ పాస్ ధరలను వెనక్కి తీసుకుని, విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాల‌ని పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర…

Read More
తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉప్పల శ్రీనివాస్ గుప్త

హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ : తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ( టిపిసిసి ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉప్పల శ్రీనివాస్ గుప్త నియ‌మితుల‌య్యారు.…

Read More
టిపిసిసి ఉపాధ్య‌క్షుడిగా సంగిశెట్టి జ‌గ‌దీశ్వ‌ర్‌రావు నియామ‌కం

హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ : తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ఉపాధ్య‌క్షుడిగా సంగిశెట్టి జ‌గ‌దీశ్వ‌ర్‌రావు నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్ర‌క‌టించింది.…

Read More
అర్హులంద‌రికి రేష‌న్ కార్డులు మంజూరు చేయాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ : అర్హులంద‌రికి రేష‌న్ కార్డులు మంజూరు చేయాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. మంగ‌ళ‌వారం స‌హాయ…

Read More

You cannot copy content of this page