హైదరాబాద్, జూన్ 12, అద్దం న్యూస్ : గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 3 పువ్వులు 6 కాయలుగా వెలసిన డ్రగ్స్ మాఫియా, మాదక ద్రవ్యాల సరఫరా తగ్గకపోగా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో...
హైదరాబాద్, జూన్ 12, అద్దం న్యూస్ : గద్దర్ ఫిలిం అవార్డులను ఆపాలని హైకోర్టును ఆశ్రయించామని తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) స్పష్టం చేసింది. గురువారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో...
హైదరాబాద్, జూన్ 11, అద్దం న్యూస్ : ఇటీవలే మెట్రోరైలు చార్జీలు పెంచిన ప్రభుత్వం గోరు చుట్టుపై రోకటి పోటులా ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే బస్ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డిని...
హైదరాబాద్, జూన్ 11, అద్దం న్యూస్ : ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా ప్రారంభించిన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద గల మాంగళ్య షాపింగ్ మాల్ను జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు...
హైదరాబాద్, జూన్ 11, అద్దం న్యూస్ : డివిజన్లో మంచినీటి సరఫరా లో ప్రెషర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే జలమండలి కార్యాలయం ఎదుట ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని గాంధీనగర్ కార్పొరేట...
హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ : పెంచిన బస్ పాస్ ధరలను వెనక్కి తీసుకుని, విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాలని పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్వి.శ్రీకాంత్,...
హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ( టిపిసిసి ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉప్పల శ్రీనివాస్ గుప్త నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను...
హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా సంగిశెట్టి జగదీశ్వర్రావు నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ సందర్భంగా సంగిశెట్టి జగదీశ్వర్రావు...
హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ : అర్హులందరికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. మంగళవారం సహాయ పౌర సరఫరాల అధికారిణి దీప్తితో...