Friday, September 18, 2026

Monthly Archives: November, 2025

బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల కోసం రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయాల్సిందే – బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో వ‌క్త‌ల డిమాండ్

బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల కోసం రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయాల్సిందే బీసీ రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ జరిగే వరకు ఉద్యమం తీవ్రతరం చేస్తాం బీసీలను నమ్మించి మోస గించిన కాంగ్రెస్ బీసీలకు వ్యతిరేకమైన పార్టీ బిజెపి కేంద్ర రాష్ట్ర...

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

హైదరాబాద్, నవంబర్ 21, అద్దం న్యూస్ : తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీలయ్యారు.  32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  

జలమండలి ఎండీని కలిసిన టీజీవో నాయకులు

హైదరాబాద్, న‌వంబ‌ర్ 20, అద్దం న్యూస్ :   జ‌ల‌మండ‌లి ఎండి అశోక్‌రెడ్డిని గురువారం టీజీవో హైదరాబాద్ జిల్లా నాయకులు, కార్య‌వ‌ర్గ స‌భ్యులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా...

ముగిసిన 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

హైదరాబాద్, న‌వంబ‌ర్ 20, అద్దం న్యూస్ :    హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయంలో 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘ‌నంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్...

ఈ నెల 25న తెలంగాణ రాష్ట్ర ఆరెకటిక అభివృద్ధి సంఘం ఆధ్వ‌ర్యంలో రౌండ్ టేబుల్ స‌మావేశం – తెలంగాణ రాష్ట్ర ఆరెకటిక అభివృద్ధి సంఘం అధ్య‌క్షుడు అశోక్ దాదా

హైదరాబాద్, న‌వంబ‌ర్ 20, అద్దం న్యూస్ :   తెలంగాణ రాష్ట్ర ఆరెకటిక అభివృద్ధి సంఘం ఆధ్వ‌ర్యంలో ఈ నెల 25న బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో నిర్వ‌హించ‌నున్న రౌండ్ టేబుల్ స‌మావేశాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని...

ఆల్మ‌ట్టి డ్యామ్ ఎత్తును పెంచితే తెలుగు రాష్ట్రాల‌కు తీవ్ర న‌ష్టం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, న‌వంబ‌ర్ 20, అద్దం న్యూస్ :    కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మించిన ఆల్మట్టి డ్యామ్ ఎత్తును ఏకపక్షంగా పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు...

శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యంలో రుద్రాభిషేకం

హైదరాబాద్, న‌వంబ‌ర్ 20, అద్దం న్యూస్ :     కార్తీక మాసం చివరి రోజైన గురువారం కార్తీక అమావాస్య సందర్భంగా ఆర్టీసి క్రాస్ రోడ్స్ శ్రీ లక్ష్మి గణపతి దేవాలయంలోని శివాలయంలో రుద్రాభిషేకం,...

రాజీవ్ యువ వికాస్ ప‌థ‌కాన్ని స‌క్ర‌మంగా అమ‌లు చేయాలి – తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ( టిఎంఎస్ఎస్ ) రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌డ్డ యాద‌య్య మాదిగ

హైదరాబాద్, న‌వంబ‌ర్ 20, అద్దం న్యూస్ :   రాజీవ్ యువ వికాస్ ప‌థ‌కానికి నిధుల‌ను కేటాయించి స‌క్ర‌మంగా అమ‌లు చేయాలని తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ( టిఎంఎస్ఎస్ ) రాష్ట్ర అధ్య‌క్షుడు...

చిల్ల‌ర డ్రామా చేస్తున్న రేవంత్‌రెడ్డి  – కేటీఆర్ మీద రాజకీయ కక్ష సాధింపు – మాజీ మంత్రి హ‌రీష్‌రావు

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :    స్థానిక సంస్థల ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి మరో చిల్లర డ్రామాకు ప్రయత్నిస్తున్నాడు.. ఇది ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు అన్నారు....

బూటకపు ఎన్‌కౌంటర్లను ఆపాలి – ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి – సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ

హైదరాబాద్, న‌వంబ‌ర్ 19, అద్దం న్యూస్ :    బూటకపు ఎన్‌కౌంటర్లను ఆపాలని, అరెస్టు చేసిన మావోయిస్టులను కోర్టుల్లో హాజరుపర్చాల‌ని, ఎన్‌కౌంటర్ల పై న్యాయ విచారణ జరపాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్య‌ద‌ర్శి...

Most Read

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

You cannot copy content of this page