Friday, September 18, 2026

Monthly Archives: November, 2025

త్వ‌ర‌లో సూర్యాపేట‌లో టియు జేఏసి బ‌హిరంగ స‌భ

హైదరాబాద్, న‌వంబ‌ర్ 19, అద్దం న్యూస్ :    త్వ‌ర‌లో సూర్యాపేట‌లో తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ( టియు జేఏసి ) బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు జేఏసి అధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి...

58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీలు

హైదరాబాద్, న‌వంబ‌ర్ 19, అద్దం న్యూస్ :  58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధ‌వారం హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పొట్లూరి పద్మజ అధ్య‌క్ష‌త‌న‌ మ‌హిళా ఉద్యోగస్తులకు, విద్యార్థినుల‌కు...

కాంగ్రెస్‌, బిజెపి లు బిసిల‌కు ఒక‌రు మొద‌టి ముద్దాయి, మ‌రొక‌రు రెండ‌వ ముద్దాయి – బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్...

హైదరాబాద్, న‌వంబ‌ర్ 19, అద్దం న్యూస్ :  కాంగ్రెస్‌, బిజెపి లు బిసిల‌కు ఒక‌రు మొద‌టి ముద్దాయి, మ‌రొక‌రు రెండ‌వ ముద్దాయి అని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు....

రూ.1 లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సర్వేయర్, చైన్‌మెన్‌

హైదరాబాద్, న‌వంబ‌ర్ 18, అద్దం న్యూస్ :   ఫిర్యాదుదారునికి చెందిన ఒక ఆస్తికి సంబంధించి ఇవ్వబడిన నోటీసుపై ఎటువంటి ప్రతికూల చర్య తీసుకోకుండా ఉండేందుకు రూ.1 ల‌క్ష రూపాయ‌ల లంచం తీసుకుంటూ హైదరాబాద్...

ఘ‌నంగా వాసవి విద్యార్థినీ వసతి గృహం 43 వ వార్షిక హాస్టల్ డే వేడుకలు

హైదరాబాద్, న‌వంబ‌ర్ 18, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ కాచిగూడలోని వాసవి విద్యార్థినీ వసతి గృహం 43 వ వార్షిక హాస్టల్ డే వేడుకల్లో ఘనంగా పాల్గొన్న గ్రేటర్ హైదరాబాద్ నగర...

జ‌ల‌మండ‌లిలో నషా ముక్త్ భారత్ అభియాన్

హైదరాబాద్, న‌వంబ‌ర్ 18, అద్దం న్యూస్ :    జ‌ల‌మండ‌లిలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం జ‌రిగింది. ఖైర‌తాబాద్‌లోని ప్ర‌ధాన కార్యాల‌యంలో మంగళవారం...

విద్యార్థినీ, విద్యార్థులు సైబర్ నేరాలను నివారించాలంటే వాటిపై అవగాహన ఉండాలి – చిక్క‌డ‌ప‌ల్లి ఏఎస్ఐ వేణుగోపాల్

హైదరాబాద్, న‌వంబ‌ర్ 18, అద్దం న్యూస్ :        విద్యార్థినీ, విద్యార్థులు సైబర్ నేరాలను నివారించాలంటే వాటిపై అవగాహన ఉండాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని చిక్క‌డ‌ప‌ల్లి ఏఎస్ఐ వేణుగోపాల్ అన్నారు. అప్స స్వ‌చ్ఛంద...

మంచినీటి, సివ‌రేజి నూతన పైప్‌లైన్ల ఏర్పాటును పరిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, న‌వంబ‌ర్ 18, అద్దం న్యూస్ :   గత కొన్ని ఏళ్లుగా డివిజన్‌లోని చిక్కడపల్లి ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న మంచినీటి సరఫరా సమస్యల నుండి అతి త్వరలో విముక్తి లభిస్తుందని గాంధీనగర్ డివిజన్...

ప్రభుత్వ ఆసుపత్రులా ప్రత్యక్ష నరక కూపాలా ?  – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, న‌వంబ‌ర్ 18, అద్దం న్యూస్ :    ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు " ప్రత్యక్ష నరకూపాలుగా " మారాయని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు...

సుందరయ్య పార్క్‌లో పచ్చదనాన్ని కాపాడాలి – హెచ్‌సిఎఫ్‌

హైదరాబాద్, న‌వంబ‌ర్ 17, అద్దం న్యూస్ :     గతంలో ఉన్నచోటే పిల్లల ఆట వస్తువుల నిర్మాణాన్ని కొనసాగించాలని పార్కులో పచ్చదనాన్ని కాపాడాలని హైదరాబాద్‌ సిటిజన్స్‌ ఫోరం (హెచ్‌సిఎఫ్ ) అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు,...

Most Read

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

You cannot copy content of this page