Friday, September 18, 2026

Yearly Archives: 2025

Srisailam: పనిచేయని ఏటీఎంలు.. భక్తుల ఇబ్బందులు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: శ్రీశైలం (Srisailam)లో బ్యాంకు ఏటీఎం యంత్రాలు (ATMs not working) పనిచేయడం లేదు. నెట్‌వర్క్‌ సమస్యతో నగదు డ్రాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు శ్రీశైలం (Srisailam)లోని ఆలయంలో దర్శన...

IND vs SA: నేడు మూడో టీ20.. గెలుస్తారా..?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికాతో 5 టీ20ల సిరీస్‌ను ఘనవిజయంతో ఆరంభించి, రెండో మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమ్‌ఇండియా.. కీలకమైన మూడో టీ20కి సిద్ధమైంది. ఆదివారం ధర్మశాలలో ఈ మ్యాచ్‌ జరగనుంది. కెప్టెన్‌...

గుడివాడలో భారీ అగ్నిప్రమాదం

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా గుడివాడలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. నెహ్రూ చౌక్‌ సెంటర్‌లోని అద్దేపల్లి కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి. తొలుత సెల్‌ఫోన్‌ దుకాణంలో వచ్చిన మంటలు.....

Panchayat elections: రెండో దశ పంచాయతీ పోరు నేడే

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayat elections) నిర్వహణకు రంగం సిద్ధమైంది. 193 మండలాల్లోని 3,911 గ్రామపంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం...

USA: బ్రౌన్‌ వర్సిటీలో కాల్పులు.. ఇద్దరి మృతి

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అమెరికాలో కాల్పుల కలకలం మరోసారి భయాందోళనలు సృష్టించింది. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి...

ఈ నెల 19 నుంచి 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం – ఎన్‌టిఆర్ స్టేడియంలో 11 రోజుల పాటు పుస్తక ప్రదర్శన

ఈ నెల 19 నుంచి 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం – ఎన్‌టిఆర్ స్టేడియంలో 11 రోజుల పాటు పుస్తక ప్రదర్శన – తెలుగు ప్రముఖులు అందెశ్రీ, అనిశెట్టి రజిత, కొంపల్లి వెంకట్‌ గౌడ్...

మంచినీటి లో ప్రెషర్ సమస్యను పరిష్కరించాలి – బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

మంచినీటి లో ప్రెషర్ సమస్యను పరిష్కరించాలి – బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హైదరాబాద్, డిసెంబ‌ర్ 13, అద్దం న్యూస్ :     గాంధీనగర్ డివిజన్ పరిధిలోని వివి గిరి నగర్...

ఫ‌రాజ్ మియా మ‌సీదు వీధిలో డ్రైనేజీ పైప్‌లైన్ ప‌నులు ప్రారంభం

ఫ‌రాజ్ మియా మ‌సీదు వీధిలో డ్రైనేజీ పైప్‌లైన్ ప‌నులు ప్రారంభం హైదరాబాద్, డిసెంబ‌ర్ 13, అద్దం న్యూస్ : ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వ‌ర్యంలో ముషీరాబాద్ డివిజ‌న్ ఫరాజ్ మియా మ‌సీదు సమీపంలో డ్రైనేజీ...

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అపారమైన ప్రతిభ, కష్టపడే స్వభావం, వ్యాపార నైపుణ్యాలు ఉన్నాయి – తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అపారమైన ప్రతిభ, కష్టపడే స్వభావం, వ్యాపార నైపుణ్యాలు ఉన్నాయి – తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హైదరాబాద్, డిసెంబ‌ర్ 13, అద్దం న్యూస్ :      తెలంగాణ ప్రజలు అన్ని వయస్సుల...

Lionel Messi: 70 అడుగుల మెస్సి విగ్రహం ఆవిష్కరణ

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి (Lionel Messi) భారతదేశ పర్యటన ‘గోట్‌ (GOAT) టూర్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రారంభమైంది. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ...

Most Read

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

You cannot copy content of this page