హైదరాబాద్, అద్దం న్యూస్ : టెక్ మహీంద్రా ఆధ్వర్యంలో నిరుద్యోగులకు కంప్యూటర్ శిక్షణ.. ఉద్యోగాల పై అప్సా -టెక్ మహీంద్రా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్, పార్శిగుట్ట...
తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : భక్తుల కొంగుబంగారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి...
హైదరాబాద్, అద్దం న్యూస్ : అమర వీరుల ఆశయాల సాధనకు మనమంతా కృషి చేద్దామని నటుడు, నిర్మాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్.మాదాల రవి అన్నారు. జీవితంలో రెండు దానాలు...
హైదరాబాద్, అద్దం న్యూస్ : భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ల పోరాటాలను మరువలేమని తెలంగాణ అడ్వకేట్ జెఎసి కన్వీనర్ పులిగారి గోవర్థన్రెడ్డి అన్నారు. భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ల వర్థంతుల సందర్భంగా వారి...
హైదరాబాద్, అద్దం న్యూస్ : బ్రిటిష్ నిరంకుశ పాలనా నుండి న్యాయం, స్వేచ్ఛ కోసం పోరాడిన భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లు నేటి తరానికి స్ఫూర్తి అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ...
హైదరాబాద్, అద్దం న్యూస్ : కిరణ్ ఆటో మోటార్ కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారని టియుసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం అన్నారు. వడ్లకొండ కిరణ్ ప్రధమ వర్ధంతి సందర్భంగా...
హైదరాబాద్, అద్దం న్యూస్ : అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి బీసీలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు 29 నుంచి 42 శాతానికి పెంచుతూ అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్లను 20 శాతం నుంచి...
హైదరాబాద్, అద్దం న్యూస్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను నెరవేర్చాలని, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సుల్తాన్...