Friday, September 18, 2026

Yearly Archives: 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

రూ. 600 పెరిగిన 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి ధర ఇరవై రోజుల తర్వాత మళ్లీ రూ. 89,450కి చేరిన బంగారం ధర వెండి కిలో ధర రూ.1,000 పెరుగుదల బంగారం...

జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

జగదీశ్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేశారన్న కేటీఆర్ స్పీకర్‌ను ఉద్దేశించి అగౌరవంగా ఏమీ మాట్లాడలేదన్న కేటీఆర్ నిబంధనలకు విరుద్దంగా సభలో మాట్లాడలేదని వ్యాఖ్య బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు జగదీశ్ రెడ్డిని శాసన...

Graduate MLC Elections: ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఐదు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటన కాంగ్రెస్ నుండి ముగ్గురు, బీఆర్ఎస్, సీపీఐ నుండి ఒక్కొక్కరు చొప్పున ఏకగ్రీవం నేటితో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని...

సారీ డాపింగ్ ఓ కళ…!

చీర కట్టు లోన స్త్రీ అందాలు అని మాంగళ్య షాపింగ్ మాల్ చైర్మన్ శ్రీ కాసం నమశ్శివాయ అన్నారు. మాంగళ్య షాపింగ్ మాల్ వారు హైదరాబాద్ నగరం లో ప్రప్రథమంగా సారీ డాపింగ్...

పారిశుద్ధ్య‌ కార్మికుల సేవలు వెలకట్టలేనివి – జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ బాబు

  సిటీ కల్చరల్, అద్దం న్యూస్ : పారిశుద్ధ్య‌ కార్మికుల సేవలు వెలకట్టలేనివని సర్కిల్ 16 డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ బాబు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉజ్వల సాంస్కృతిక, సామాజిక,...

అసెంబ్లీ మీడియా కమిటీని వెంటనే ఏర్పాటు చేయండి – అసెంబ్లీ కార్యదర్శికి టీడబ్ల్యూజేఎఫ్ లేఖ

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కొత్త మీడియా కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య కోరారు....

ప్రజాగొంతుకలైన‌ ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్లు అరెస్టులకు లొంగరు

తెలంగాణ‌ బ్యూరో, అద్దం న్యూస్ : ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్ల మనోబలాన్ని దెబ్బ తీయడానికి మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసు వారితో కుమ్మక్కు అయి తప్పుడు కేసులు బానాయించి ప్రజా...

ఎమ్మెల్యే కోటా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా డాక్ట‌ర్‌.దాసోజు శ్రవణ్ ఏకగ్రీవంగా ఎన్నిక‌

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : ఎమ్మెల్యే కోటా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా డాక్ట‌ర్‌.దాసోజు శ్రవణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సంద‌ర్బంగా ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రవణ్ దాసోజుకు అందజేశారు....

ఎమ్మెల్సి క‌విత బ‌ర్త్ డే సంద‌ర్బంగా త్రీ టైర్ స్కూట‌ర్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్‌

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : భార‌త జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సి క‌ల్వ‌కుంట్ల క‌విత బ‌ర్త్ డే వేడుక‌లు గురువారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కవాడిగూడ డివిజన్‌లోని...

సమసమాజ నిర్మాణంలో స్త్రీల పాత్ర చాలా ముఖ్యమైవి – ప‌లువురు వ‌క్త‌లు

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : సమసమాజ నిర్మాణంలో స్త్రీల పాత్ర చాలా ముఖ్యమైనదని ప‌లువురు వ‌క్త‌లు పేర్కొన్నారు. తెలంగాణ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు...

Most Read

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

You cannot copy content of this page