Tata-Ernakulam Express: టాటా-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం
అద్దం న్యూస్, వెబ్డెస్క్: విశాఖపట్నం జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి పెను ప్రమాదం సంభవించింది. టాటా నగర్ నుంచి ఎర్నాకుళం (Tata-Ernakulam Express) వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు (నెం....
శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న వినయ్ కుమార్
హైదరాబాద్, డిసెంబర్ 28, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని వాల్మీకినగర్ బస్తీలో బిజెపి నాయకులు సుక్క యాదగిరి...
🔹కాంగ్రెస్ ఉంటదో అక్కడ ప్రోగ్రెస్ ఉండదు
🔹 పాలమూరును మళ్లీ వలసల జిల్లాగా మార్చిన రేవంత్
🔹 పాలమూరు నీళ్ల కోసం కేసీఆర్ పోరాటానికి సిద్ధం
🔹 రైతు బంధు పోయి ‘రాబందు’ పాలన
🔹 యూరియా క్యూలైన్లే...
ముషీరాబాద్ను ఒకే సర్కిల్గా జోన్ ఏర్పాటు చేయాలి
» ముషీరాబాద్ కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్, డిసెంబర్ 28, అద్దం న్యూస్ : నగరంలోనే ప్రత్యేకత ఉన్న ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన జీహెచ్ఎంసీ ముషీరాబాద్ సర్కిల్ను...
అద్దం న్యూస్, వెబ్డెస్క్: జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్లలోనూ మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. మూడు కమిషనరేట్లను 12 జోన్లుగా విభజించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో 6,...
అద్దం న్యూస్, వెబ్డెస్క్: కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. కాంగ్రెస్ ఒక సిద్ధాంతమని.. అది ఎప్పటికీ నశించదని చెప్పారు. తమ పోరాటం...
అద్దం న్యూస్, వెబ్డెస్క్: విజయనగరం జిల్లా గజపతినగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ...