లీకేజీ కుంభకోణం నుంచి తప్పించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్న రేవంత్ – బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు డాక్ట‌ర్‌.ఆర్ఎస్‌.ప్ర‌వీణ్ కుమార్‌

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : లీకేజీ కుంభకోణం నుంచి తప్పించుకోవడం కోసం రేవంత్ రెడ్డి మళ్లీ తన అలవాటు ప్రకారం అడ్డదారులు తొక్కుతున్నారని బిఆర్ఎస్ పార్టీ…

Read More
మంచినీటి పబ్లిక్ నల్లాను ఏర్పాటు చేయించిన‌ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ దోభిఘాట‌ల్ బ‌స్తీలో స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ వాట‌ర్ వ‌ర్క్స్ అధికారుల‌తో చ‌ర్చించి ప‌బ్లిక్…

Read More
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి – స్పీక‌ర్‌కు వినతి పత్రం అందించిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ అసెంబ్లీ స్పీక‌ర్ ప్ర‌సాద్‌కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల…

Read More
విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆ రంగంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం – ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆ రంగంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.…

Read More
న‌ల్ల‌గుట్ట‌లో ఇఫ్తార్ విందు

హైదరాబాద్, అద్దం న్యూస్ : స‌న‌త్‌న‌గ‌ర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట మ‌సీదు్ వ‌ద్ద బుధవారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందుకు స‌న‌త్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే…

Read More
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసించండి

హైదరాబాద్, అద్దం న్యూస్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిర‌న‌స‌లు తెలియ‌చేయాల‌ని ఏఐయుకెఎస్ జాతీయ నాయ‌కుడు రంగ‌య్య అన్నారు. హైదరాబాదులోని మార్క్స్ భవన్‌లో…

Read More
తెలంగాణ లో 11 ఏళ్లుగా కళాకారులకు ‘సంక్షేమం’ అంటే తెలియ‌దు

హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణ లో 11 ఏళ్లుగా కళాకారులకు ‘సంక్షేమం’ అంటే తెలియద‌ని, సాంస్కృతిక రంగానికి బడ్జెట్ కేటాయించ‌క‌పోవ‌డం చూస్తుంటే పాల‌కుల ప‌ట్ల‌ కళాకారుల‌కు…

Read More
మేయర్ ను కలిసిన ఇండియనా ప్రతినిధుల బృందం

హైదరాబాద్, అద్దం న్యూస్ : జిహెచ్ఎంసితో అమెరికా దేశానికి చెందిన ఇండియనా స్టేట్ తో 2010 సిస్టర్ సిటీ ఒప్పందం చేసుకున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆ…

Read More
బూటకపు వాగ్దానాల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబ

హైదరాబాద్, అద్దం న్యూస్ : “గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయితీస్తా” అన్నట్లుంది రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఉంద‌ని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబ…

Read More
వివేక్‌న‌గ‌ర్ ఆంజనేయస్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు

హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు కార్య‌క్ర‌మం బుధ‌వారం జ‌రిగింది. దేవాలయ కార్యనిర్వాహణ…

Read More

You cannot copy content of this page