ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలుగుజాతి ప్రతిష్ట అబాసు పాలవుతుంది – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, ఏప్రిల్ 23, అద్దం న్యూస్ : ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలుగుజాతి ప్రతిష్ట అబాసు పాలవుతుందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. న‌గ‌ర…

Read More
రైల్వే సంస్థకు లోకో పైలట్లే వెన్నెముక ♦ రైల్వే డిఆర్ఎం

కాచిగూడ, ఏప్రిల్ 22, ( అద్దం న్యూస్ ) : ప్రమాదాలు నివారించడం కేవలం లోకో పైలట్లకే సాధ్యమని, రైల్వే సంస్థకు లోకో పైలట్లే వెన్నెముక అని…

Read More
తార్నాకలో పర్యటించిన జలమండలి ఈడీ

హైదరాబాద్, ఏప్రిల్ 22, అద్దం న్యూస్ : జ‌ల‌మండ‌లి ఓ అండ్ ఎం డివిజ‌న్-7 పరిధిలోని తార్నాకలో ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ మ‌యాంక్ మిట్ట‌ల్ ప‌ర్య‌టించారు. డివిజ‌న్ ప‌రిధిలో…

Read More
అనుమానాస్ప‌ద‌స్థితిలో గుర్తు తెలియ‌ని మ‌హిళ అస్తి పంజ‌రం ల‌భ్యం

అనుమానాస్ప‌ద‌స్థితిలో గుర్తు తెలియ‌ని మ‌హిళ అస్తి పంజ‌రం ల‌భ్యం నాలుగు నెల‌ల క్రితం హ‌త్య జ‌రిగి ఉండ‌వ‌చ్చంటున్న పోలీసులు పూర్తిగా కుళ్లిపోయి ఎముక‌లు మాత్ర‌మే క‌నిపిస్తున్న వైనం…

Read More
హమాలీ బస్తీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలను పరిష్కరించాలి ♦ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన లష్క‌ర్ జిల్లా సాధన సమితి సభ్యులు

సికింద్రాబాద్, ఏప్రిల్ 21, అద్దం న్యూస్ : సికింద్రాబాద్ హమాలీ బ‌స్తీలో గత ప్రభుత్వంలో డిగ్నిటీ హోసింగ్ స్కీమ్ ( డబుల్ బెడ్ రూమ్) లో నిర్మించి…

Read More
తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి – ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేసిన ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్

తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ♦ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేసిన ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్ సికింద్రాబాద్, ఏప్రిల్ 21,…

Read More
జ‌ల‌మండ‌లి పర్సనల్ డైరెక్టర్‌గా మహ్మద్ అబ్దుల్ ఖాదర్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

హైదరాబాద్, ఏప్రిల్ 21 అద్దం న్యూస్ : జ‌ల‌మండ‌లి పర్సనల్ డైరెక్టర్‌గా మహ్మద్ అబ్దుల్ ఖాదర్ శనివారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. సీజీఎం(పి అండ్ ఏ) గా ప‌నిచేస్తున్న…

Read More
ఖైదీలకు ఏకాంత గ‌దుల‌ను ఏర్పాటు చేయాలి – తెలంగాణ అడ్వ‌కేట్ జెఎసి క‌న్వీన‌ర్‌, తెలంగాణ పంచాయ‌తిరాజ్ ట్రిబ్యున‌ల్ మాజీ స‌భ్యుడు పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి

హైదరాబాద్, అద్దం న్యూస్ : ఖైదీలు ములాఖ‌త్ స‌మ‌యంలో త‌మ భాగ‌స్వాముల‌తో ఏకాంతంగా గ‌డిపేందుకు ఇట‌లీ ప్ర‌భుత్వం ఖైదీల‌కు ఏకాంత గ‌దుల‌ను క‌ల్పిస్తూ ఇటీవ‌ల తీర్పును ఇచ్చింద‌ని,…

Read More
పాత్రికేయుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి – నాగరాజు సంతాపసభలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్

హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్, ఏప్రిల్ 20: రాష్ట్రంలో నిరంతరంగా కొనసాగుతున్న జర్నలిస్టుల ఆత్మహత్యలు,అనారోగ్య మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్…

Read More
చిక్క‌డ‌ప‌ల్లిలో ఘ‌నంగా చంద్ర‌బాబు బ‌ర్త్ డే వేడుక‌లు

హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపి సీఎం చంద్రబాబునాయుడు బ‌ర్త్ డే వేడుక‌లు ఆదివారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలో ఘ‌నంగా జ‌రిగాయి.…

Read More

You cannot copy content of this page