ఘ‌నంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ అహ్మదుల్లా భక్తియారి బర్త్ డే వేడుకలు

హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ అహ్మదుల్లా భక్తియారి బర్త్ డే వేడుకలు సోమ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత…

Read More
వివి గిరి నగర్ బస్తీ వాసుల సమస్యలను పరిష్కరిస్తాం – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : వివి గిరి నగర్ బస్తీ వాసుల సమస్యలను పరిష్కరిస్తాం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం…

Read More
సిఐ జ్యోత్స్నకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గౌడ సంఘం నేతలు

అంబ‌ర్‌పేట్‌, అద్దం న్యూస్ : కాచిగూడ నూతన ఇన్‌స్పెక్ట‌ర్గా బాధ్యతలు చేపట్టిన తల్లోజు జ్యోత్స్నను తెలంగాణ గౌడ సంఘం జాయింట్ సెక్రెటరీ, కాచిగూడ జమాల్ బ‌స్తీ గౌడ…

Read More
తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన

పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన పలు ప్రాంతాల్లో తడిసిన ధాన్యం మామిడి తోటల్లో రాలిన పూత, కాయలు తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల…

Read More
మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలు… స్పందించిన ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

కొన్ని మెట్రో రైళ్లపై ప్రకటనలు ఉన్నట్లు దృష్టికి వచ్చిందన్న ఎన్వీఎస్ రెడ్డి ఇలాంటి ప్రకటనలను వెంటనే తొలగించాలని ఆదేశించామని వెల్లడి ఈరోజు మెట్రో సేవల అనంతరం తొలగిస్తామని…

Read More
అరుంధతినగర్ బస్తీలో స‌మ‌స్య‌ల‌ను శాశ్వతంగా ప‌రిష్క‌రిస్తాం – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : అరుంధతినగర్ బస్తీవాసుల సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం చేస్తామ‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. బ‌స్తీవాసుల విజ్ఞ‌ప్తి…

Read More
రాష్ట్ర బడ్జెట్ రూ. 3,04,965 కోట్లు

తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు మూల వ్యయం రూ.36,504 కోట్లు రైతాంగానికి రాష్ట్ర బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం రైతు భరోసాకు…

Read More
నాయిని న‌ర్సింహారెడ్డి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో 10వ త‌ర‌గ‌తి విద్యార్థినుల‌కు ప‌రీక్ష ప్యాడ్‌ల పంపిణి

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్సియ‌ల్ స్కూల్ 10వ త‌ర‌గ‌తి విద్యార్థినుల‌కు నాయిని న‌ర్సింహారెడ్డి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ప‌రీక్ష ప్యాడ్‌ల పంపిణి కార్య‌క్ర‌మం బుధ‌వారం…

Read More
జడ్జి సమక్షంలో కన్నీటి పర్యంతమైన పోసాని!

సినీ నటుడు పోసాని కృష్ణమురళిని చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు కర్నూలు నుంచి గుంటూరుకు తీసుకువచ్చారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.…

Read More
తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారు: రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ సమస్య అంశం తెలంగాణ ఉద్యమాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లిందని ఆయన అన్నారు.…

Read More

You cannot copy content of this page