బిజెవైఎం రాంనగర్ అధ్యక్షుడు రాకేష్ను పరామర్శించిన దత్తాత్రేయ
హైదరాబాద్, జనవరి 16, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ బిజెవైఎం అధ్యక్షుడు రాకేష్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం రాకేష్ను పరామర్శించారు. ఈ సందర్భంగా రాకేష్కు తన ప్రగాఢ సంతాపాన్ని దత్తాత్రేయ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడ్డం నవీన్ తదితరులున్నారు.














Leave a Reply