గంగ తెప్పోత్సవం శోభాయాత్రకు తరలివెళ్లిన మాజీ కార్పొరేటర్ అరుణ జయేందర్ బాబు
హైదరాబాద్, ఆగస్టు 17, అద్దం న్యూస్ : తెలంగాణ గంగ తెప్పోత్సవం శోభాయాత్ర ఆదివారం ఖైరతాబాద్లో ఘనంగా జరిగింది. తెలంగాణ గంగ తెప్పోత్సవం కమిటీ అధ్యక్షుడు ఎం.మహేందర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ గంగ తెప్పొత్సవానికి మాజీ కార్పొరేటర్ జి.అరుణా జయేందర్ బాబు దంపతులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా బోనాలను సమర్పించారు. తెలంగాణ స్టేట్ గంగపుత్ర కమిటీ నిర్వాహణలో జరిగిన ఈ గంగ తెప్పోత్సవానికి భారీ సంఖ్యలో గంగపుత్రులు తరలివెళ్లారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply