...

మారిశెట్టి న‌ర్సింగ‌రావు ఆధ్వ‌ర్యంలో జ్యోతిబా ఫులే జ‌యంతి

మారిశెట్టి న‌ర్సింగ‌రావు ఆధ్వ‌ర్యంలో జ్యోతిబా ఫులే జ‌యంతి

హైదరాబాద్, ఏప్రిల్ 11, అద్దం న్యూస్ :  హైద‌రాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్ వ‌ద్ద గ‌ల శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం చైర్మ‌న్ మారిశెట్టి న‌ర్సింగ‌రావు ఆధ్వ‌ర్యంలో మ‌హాత్మా జ్యోతిబా ఫులే జ‌యంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. శనివారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ఆంధ్రా కేఫ్ చౌర‌స్తా వ‌ద్ద జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.అర‌వింద్ కుమార్ యాద‌వ్ హాజ‌రై జ్యోతిబా ఫులే చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు శీలం సత్యనారాయణ, గుర్రం శంకర్, బాబ్జి, జగదీష్ బాబు, సుబ్బన్న, నవీన్, మోహన్, దేవి వర ప్రసాద్, అభిషేక్‌, భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, చందు, అప్పు, రాజేష్, శంకర్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.