” అద్దం న్యూస్ ” క‌థ‌నానికి స్పంద‌న‌

” అద్దం న్యూస్ ”  క‌థ‌నానికి స్పంద‌న‌
ముషీరాబాద్ చేప‌ల మార్కెట్‌లో అక్ర‌మంగా వేసిన
బోరును సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు

హైద‌రాబాద్‌, జూన్ 16, ( అద్దం న్యూస్ ) :    హైద‌రాబాద్‌ ముషీరాబాద్ చేప‌ల మార్కెట్ 1-6-353/1 నంబ‌ర్ గ‌ల అడ్ర‌స్సులో నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా వేసిన బోరు పై ” అద్దం న్యూస్ ” లో ఈ నెల 15వ తేదీన వ‌చ్చిన క‌థనానికి ముషీరాబాద్ రెవెన్యూ అధికారులు స్పందించారు. ముషీరాబాద్ రెవెన్యూ అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి వ‌చ్చి నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా వేసిన బోరును సీజ్ చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page