వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు

వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు

హైదరాబాద్, డిసెంబ‌ర్ 3, అద్దం న్యూస్ :      ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు కార్య‌క్ర‌మం బుధ‌వారం జ‌రిగింది. ఆల‌య ఈవో మాచ‌ర్ల దేవ‌నాధం, దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ సురేఖ, ఆల‌య రెనోవేష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ జాన‌కి సుధాక‌ర్‌ ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగిన హుండీ లెక్కింపులో రెనోవేష‌న్ క‌మిటీ స‌భ్యులు, ఆల‌య సిబ్బంది, భ‌క్తులు పాల్గొన్నారు. ఈ లెక్కింపులో 2 ల‌క్ష‌ల 6189 రూపాయ‌ల ఆదాయం వ‌చ్చింది. దాంతో పాటు ఆన్‌లైన్ ద్వారా 12993 రూపాయ‌ల ఆదాయం వ‌చ్చింద‌ని ఆల‌య ఈవో దేవ‌నాధం తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page