న్యాయవాదుల రక్షణ చట్టం–2025 అమలులోకి తేవడాన్ని స్వాగతిస్తున్నాం
– తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 2, ( అద్దం న్యూస్ ) : న్యాయవాదుల రక్షణ చట్టం–2025 అమలులోకి తేవడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి.రేవంత్ రెడ్డి, మంత్రులు ఇచ్చిన కట్టుబడి ఉండి న్యాయవాదులకు న్యాయవాదుల రక్షణ చట్టం- 2025 చట్టాన్ని జూన్ 2 వ తేదీ నుంచి అమలులోకి తేవడం చాలా సంతోషమైన విషయమన్నారు.














Leave a Reply