హైదరాబాద్, మే 30, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధికి కార్మికుల సంక్షేమానికి నిరంతరం పాటు పడిన వ్యక్తి గడ్డం శ్రీనివాస్ అని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల...
సికింద్రాబాద్, మే 29, అద్దం న్యూస్ : సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రత్యేక హోదా కల్పించాల్సిందిగా కోరితూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు...
కెటిఆర్ పై డైరెక్ట్ అటాక్ కు దిగిన కవిత
నేను ఎవ్వరికి భయపడను
బిఆర్ఎస్లో నాకు ఒకే నాయకుడు కేసీఆర్
♦ మీడియాతో చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ బ్యూరో, మే 29, అద్దం న్యూస్...
హైదరాబాద్, మే 29, అద్దం న్యూస్ : ఎస్టిపిల పనుల్లో వేగం పెంచి తుది దశలో ఉన్న వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని ఎండి.అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఈడీ మాయాంక్...
హైదరాబాద్, మే 29, అద్దం న్యూస్ : గాంధీనగర్ డివిజన్ వై జంక్షన్ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సాయి కృష్ణ కర్రీ పాయింట్ను యజమాని వికాస్ యాదవ్తో...
హైదరాబాద్, మే 29, అద్దం న్యూస్ : జలమండలి ఓ అండ్ ఎం డివిజన్–8 బాలాపూర్ సెక్షన్ ఆఫీస్, అలియాబాద్ రిజర్వాయర్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ గురువారం తనిఖీలు చేశారు. రికార్డులను...
వర్షాకాల ప్రణాళికకు సిద్ధం కావాలి
♦ నాణ్యమైన నీటి సరఫరాకు చర్యలు
♦ హాట్ స్పాట్ల పై ప్రత్యేక దృష్టి సారించాలి
♦ 300 గజాలకుపైగా ఉన్న నివాసాల్లో ఇంకుడుగుంత తప్పనిసరి
♦ బోర్డు ఆర్థిక పరిస్థితిపై ఆరా.....
హైదరాబాద్, మే 28, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టి.రామారావు జయంతి వేడుకలు ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లిలో ఘనంగా జరిగాయి. బుధవారం చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం...
హైదరాబాద్, మే 28, అద్దం న్యూస్ : ఒక వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం లక్ష రూపాయలను డిమాండ్ చేసిన ముషీరాబాద్ తహశిల్థార్ కార్యాలయం రెవెన్యూ ఇన్స్పెక్టర్ రూ.25 వేల రూపాయలు...
హైదరాబాద్, మే 28, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు పెద్ద మొత్తంలో ఫీజులు పెంచుకునేందుకు తెలంగాణ అడ్మిషన్ & ఫీ రెగ్యులేషన్ కమిటీ ( టిఎఎఫ్ఆర్సి...