హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ : తెలుగుదేశం హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో హిందూపురం శాసనసభ్యుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం టిడిపి...
ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటు పడింది
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత
తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : ప్రజలను దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అలవాటు పడిందని తెలంగాణ...
హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు జి.నాగభూషణం నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం...
హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అచ్యుత రమేష్ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ సందర్భంగా...
హైదరాబాద్, జూన్ 9, అద్దం న్యూస్ : మహారాష్ట్రలోని శని శింగనాపూర్లో ఉన్న ఈ ఆలయం శని దేవుని కి టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో–కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ...
హైదరాబాద్, జూన్ 9, అద్దం న్యూస్ : ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లల్లో బుక్స్ యూనిఫామ్స్ దందాను అరికట్టాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. సోమవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రం టిపిఎస్కె లో జరిగిన...
హైదరాబాద్, జూన్ 9, అద్దం న్యూస్ : రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసి కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా వ్యాపారాన్ని అరికట్టేలా ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని పిడిఎస్యు...
హైదరాబాద్, జూన్ 9, అద్దం న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వంలో బాంచన్ నీ కాల్మొక్త దొరా అనే రోజులు వచ్చాయని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా అన్నారు....
హైదరాబాద్, జూన్ 9, అద్దం న్యూస్ : శ్రీ స్వామి వివేకానందనగర్ బస్తీవాసులకు అతి త్వరలో ఇళ్లను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని రాజ్యసభ సభ్యుడు, ఓబిసి మోర్చ జాతీయ అధ్యక్షుడు...