Friday, September 18, 2026

Monthly Archives: November, 2025

బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను సాధించే వ‌ర‌కు పోరాటం ఆగ‌దు – మ‌హాధ‌ర్నాలో వ‌క్త‌లు

బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను సాధించే వ‌ర‌కు పోరాటం ఆగ‌దు హైదరాబాద్, నవంబర్ 29, అద్దం న్యూస్ : బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను సాధించే వ‌ర‌కు పోరాటం ఆగ‌దని మ‌హాధ‌ర్నాలో వ‌క్త‌లు పేర్కొన్నారు....

రాంన‌గ‌ర్ చౌర‌స్తాలో దీక్షా దివ‌స్

రాంన‌గ‌ర్ చౌర‌స్తాలో దీక్షా దివ‌స్ హైదరాబాద్, నవంబర్ 29, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్రం కోసం కెసిఆర్ 2009 న‌వంబ‌ర్ 29వ తేదీన ప్రాణాల‌కు తెగించి దీక్ష చేపట్టిన రోజును పుర‌స్క‌రించుకుని దీక్షా...

చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ – బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్ రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 29, అద్దం న్యూస్ :   చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన ఘ‌న‌త కేసీఆర్‌దే అని బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్...

హైదరాబాద్ లో తాగునీటి సమస్య లేకుండా చేస్తాం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్ లో తాగునీటి సమస్య లేకుండా చేస్తాం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, నవంబర్ 28, అద్దం న్యూస్ :   హైదరాబాద్ లో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి కిషన్...

ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఇందిరమ్మ క్యాంటీన్‌లు – ఇందిరమ్మ క్యాంటీన్‌ల‌ ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్

ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఇందిరమ్మ క్యాంటీన్‌లు – ఇందిరమ్మ క్యాంటీన్‌ల‌ ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, నవంబర్ 28, అద్దం న్యూస్ :           గ్రేటర్ హైదరాబాద్ నగరంలో...

జీవో 46 ను తక్షణం రద్దు చేయాలి – బిసి జేఏసి ఛైర్మ‌న్ ఆర్.క్రిష్ణ‌య్య

జీవో 46 ను తక్షణం రద్దు చేయాలి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ జాక్ భారీ నిరసన ర్యాలీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి  – బిసి జేఏసి ఛైర్మ‌న్...

బీసీలను నమ్మించి ద్రోహం చేసిన కాంగ్రెస్‌ – మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

బీసీలను నమ్మించి ద్రోహం చేసిన కాంగ్రెస్‌ – మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్ద నిరసన గన్‌పార్క్‌, నవంబర్ 27, ( అద్దం న్యూస్ ) :      కాంగ్రెస్ ప్ర‌భుత్వం బీసీలను...

నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధే నా ల‌క్ష్యం – ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్

నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధే నా ల‌క్ష్యం – ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, నవంబర్ 27, అద్దం న్యూస్ :   నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధే త‌న ల‌క్ష్యం అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం...

బిసి రిజ‌ర్వేష‌న్ల‌ను 17 శాతానికి కుదించి రెడ్డి రాజ్య స్థాప‌న‌కు పూనుకున్న రేవంత్‌రెడ్డి – బీసీ పొలిటికల్ ఫ్రంట్

బిసి రిజ‌ర్వేష‌న్ల‌ను 17 శాతానికి కుదించి రెడ్డి రాజ్య స్థాప‌న‌కు పూనుకున్న రేవంత్‌రెడ్డి    – బీసీ పొలిటికల్ ఫ్రంట్  బ‌షీర్‌బాగ్‌, నవంబర్ 27, అద్దం న్యూస్ :     42 శాతం అమ‌లు చేయాల‌ని...

స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు

తెలంగాణ బ్యూరో, నవంబర్ 26, అద్దం న్యూస్ :    జీవో 46 కు విరుద్ధంగా 17 శాతాన్ని బీసీ రిజర్వేషన్లు కేటాయించారని, సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగ‌మ‌య్య హైకోర్టును...

Most Read

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

You cannot copy content of this page