దళితులకు రూ.12 లక్షల ఇస్తానని మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
– బిజెపి ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా అధ్యక్షుడు గడ్డం నవీన్
హైదరాబాద్, జూలై 19, ( అద్దం న్యూస్ ) : ...
డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలి
– రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలి
– డీజీపీ సివి.ఆనంద్ ను కలిసి వినతి పత్రం అందజేసిన టీడీపీ తెలంగాణ పొలిట్బ్యూరో సభ్యుడు అరవింద్...
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
కాచిగూడ, జూలై 18, ( అద్దం న్యూస్ ) : కార్మికుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక పరిషత్ ప్రధాన కార్యదర్శి, జేఏసీ...
గజ్జల దయానంద మాదిగ కుటుంబసభ్యులను పరామర్శించిన మందకృష్ణ
హైదరాబాద్, జూలై 17, ( అద్దం న్యూస్ ) : ఇటీవల మరణించిన హైదరాబాద్ జిల్లా ఎంఈఎఫ్ సీనియర్ నాయకుడు గజ్జల దయానంద మాదిగ కుటుంబసభ్యులను...
జాతీయ బీసీ మహాసభ అధ్యక్షున్ని పరామర్శించిన మాజీ గవర్నర్ దత్తాత్రేయ
కాచిగూడ, జూలై 17, ( అద్దం న్యూస్ ) : కాచిగూడ డివిజన్ నింబోలి ఆడ్డాలోని జమాల్ బస్తీ ప్రాంతానికి చెందిన జాతీయ...
గోల్కొండ బోనాల వేడుకల్లో పాల్గొన్న నల్లవెల్లి అంజిరెడ్డి
గోల్కొండ, జూలై 16, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు గురువారం వైభవంగా...
గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి
బోనాల ఉత్సవాల భద్రత కోసం 2 వేల మంది సిబ్బందితో బందోబస్తు
– నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్
హైదరాబాద్, జూలై 16, ( అద్దం న్యూస్ ) : ...
గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి
తొలి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాల ఉత్సవాలు
హైదరాబాద్ బ్యూరో, జూలై 16, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్లోని లంగర్ హౌజ్ చౌరస్తాలో గోల్కొండ కోట...