గాంధీ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న పులి సందీప్ గౌడ్
హైదరాబాద్, జనవరి 30, అద్దం న్యూస్ : హైదరాబాద్ గాంధీ భవన్లో గాంధీ వర్థంతి కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపి వి.హనుమంతరావు, దయానంద్, కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మాజీ ప్రధాన కార్యదర్శి, ముషీరాబాద్ నియోజకవర్గం నాయకుడు పులి సందీప్ గౌడ్, రాము, కొండల్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.![]()

![]()













Leave a Reply