Tata-Ernakulam Express: టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

Tata-Ernakulam Express: టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: విశాఖపట్నం జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి పెను ప్రమాదం సంభవించింది. టాటా నగర్ నుంచి ఎర్నాకుళం (Tata-Ernakulam…

Read More
కమిషనరేట్లలోనూ మార్పులు..?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీ పునర్విభజన నేపథ్యంలో పోలీస్‌ కమిషనరేట్లలోనూ మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. మూడు కమిషనరేట్లను 12 జోన్‌లుగా విభజించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం…

Read More
కాంగ్రెస్ ఒక సిద్ధాంతం.. అది ఎప్పటికీ నశించదు: ఖర్గే

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. కాంగ్రెస్ ఒక సిద్ధాంతమని.. అది ఎప్పటికీ…

Read More
అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన మినీ వ్యాన్‌.. ఇద్దరి మృతి

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా గజపతినగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ వ్యాన్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలో జాతీయ రహదారిపై…

Read More
ప్రయాణికులకు అలర్ట్.. జనవరి 1 నుంచి మారనున్న రైళ్ల వేళలు.. పూర్తి వివరాలు ఇవే..!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కొత్త ఏడాది జనవరి 1 నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్ల సమయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే…

Read More
బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న యువకుడిని హత్య చేసిన అక్కాచెల్లెళ్లు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: పెళ్లి సంబంధం చెడగొట్టడంతో పాటు ఫోన్‌లోని వీడియోలు చూపుతూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని అక్కాచెల్లెళ్లు ఓ యువకుడిని హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో…

Read More
తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇది కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. మన…

Read More
కల్వర్టు గుంతలో పడిన బైక్‌.. ముగ్గురి మృతి

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ అదుపు తప్పి కల్వర్టు గుంతలో పడటంతో ముగ్గురు మృతిచెందారు. నారాయణఖేడ్‌ శివారులో నిజాంపేట్‌-బీదర్‌ జాతీయ…

Read More
Ashes: ఇంగ్లాండ్‌దే విజయం..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యాషెస్‌ సిరీస్‌ (Ashes 2025-26)లో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్‌ విజయం సాధించింది.…

Read More

You cannot copy content of this page