హైదరాబాద్, మే 21, అద్దం న్యూస్ : డివిజన్లో అభివృద్ధి, పెండింగ్ పనులు పూర్తి చేయాలని జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ రవికిరణ్ను గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ కోరారు. బుధవారం...
హైదరాబాద్, మే 21, అద్దం న్యూస్ : రాబోయే పదేళ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని భట్టివిక్రమార్క మాట్లాడటం హాస్యాస్పదమని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. తెలుగుదేశం పార్టీ...
తెలంగాణలో లింగ మార్పిడి ఆసుపత్రిని నెలకొల్పాలి
హైదరాబాద్, మే 20, అద్దం న్యూస్ : తెలంగాణలో లింగ మార్పిడి ఆసుపత్రిని నెలకొల్పాలని, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన నల్సా తీర్పును గౌరవిస్తూ లింగ మార్పిడి...
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ
కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన
సంయుక్త కార్మిక కమిషనర్ ఆర్.చంద్రశేఖరంకు డిమాండ్స్తో కూడిన విజ్ఞాపన పత్రాన్ని అందచేస్తున్న కార్మిక సంఘాల నాయకులు
హైదరాబాద్, మే...
హైదరాబాద్, మే 20, అద్దం న్యూస్ : ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం భక్తి శ్రద్ధలతో ముగిశాయి....
హైదరాబాద్, మే 20, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వా అనుమతి పొందిన ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ మేనేజ్మెంట్స్ ( ట్రస్మా ) ప్రైవేటు స్కూళ్లల్లో విద్యా హక్కు చట్టాన్ని...
రోహిన్ రెడ్డికి
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన
తోలుపునూరి కృష్ణ గౌడ్
అంబర్పేట్, మే 20, అద్దం న్యూస్ : కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్...
వెబ్ డెస్క్, మే 20, అద్దం న్యూస్ : పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత దేశ సైనికులు ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే...
హైదరాబాద్, మే 19, అద్దం న్యూస్ : మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహాన్ని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధి నుంచి వెంటనే తొలగించి మున్నూరుకాపులకు అప్పగించే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు...