తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, కళాకారులను, విద్యార్ధులను, ఉద్యమకారులను ఆదుకోండి – టిపిసిసి అధ్య‌క్షుడు మ‌హేష్‌కుమార్ గౌడ్‌కు తెలంగాణ ఉద్య‌మ‌కారుల విన‌తి

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, కళాకారులను, విద్యార్ధులను, ఉద్యమకారులను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ఛైర్మ‌న్ సుల్తాన్…

Read More
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

రాజేంద్ర‌న‌గ‌ర్‌, జూన్ 20, అద్దం న్యూస్ : హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ గేట్ ముందు అసిస్టెంట్ వార్డెన్ అభ్యర్థులు శుక్ర‌వారం ఆందోళన…

Read More
కేబుల్‌ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

హైదరాబాద్, జూన్ 19, అద్దం న్యూస్ : మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది.…

Read More
పాఠశాల విద్యార్థుల భద్రతపై పోలీస్, విద్యాశాఖ‌, ట్రాపిక్ పోలీసుల కీలక సమావేశం

హైదరాబాద్, జూన్ 19, అద్దం న్యూస్ : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గురువారం రవీంద్ర భారతిలో పాఠశాల యాజమాన్యాలు,డ్రైవర్లతో కలిసి విద్యార్థుల భద్రతపై ఒక కీలక సమావేశాన్ని…

Read More
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

జనగామ, జూన్ 19, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు నిర్వర్తించిన పాత్ర కీలకమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్…

Read More
వేముల‌వాడ‌లో కోడెలు మృత్యువాత ప‌డుతుంటే సీఎం, మంత్రి ప‌ట్టించుకోరా ! – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 18, అద్దం న్యూస్ : వేముల‌వాడ రాజరాజేశ్వర దేవాలయంలో కోడెలు మృత్యువాత ప‌డుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ లు ప‌ట్టించుకోరా అని…

Read More
స్థానిక సంస్థ‌ల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్లకై మ‌హాదీక్ష‌

హైదరాబాద్, జూన్ 18, అద్దం న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం తమ ఎన్నికల హామీ మేరకు కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ రక్షణ చర్యలకే పంపిన 42 శాతం…

Read More
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల, జూన్ 18, అద్దం న్యూస్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి మేరకు జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తానని…

Read More
అంతర్జాతీయ కళాకారుడు రామ్ నాయక్ ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సిటీ క‌ల్చ‌ర‌ల్‌, జూన్ 18, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ తెలుగు సినీ అవార్డుల ప్రధాన మహోత్సవ జ్ఞాపికను రూపొందించిన…

Read More
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఏఈఈ

కాప్రా, జూన్ 17, అద్దం న్యూస్ : ల‌క్షా 20 వేల రూపాయ‌ల లంచం తీసుకుంటూ జిహెచ్ఎంసి ఏఈఈ ఏసీబికి చిక్కింది. హైదరాబాద్–కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఒక…

Read More

You cannot copy content of this page