...

ఘ‌నంగా హింద్‌ మజ్దూర్ సభ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రెబ్బ రామారావు బ‌ర్త్ డే వేడుక‌లు

ఘ‌నంగా హింద్‌ మజ్దూర్ సభ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రెబ్బ రామారావు బ‌ర్త్ డే వేడుక‌లు

హైద‌రాబాద్‌, జూలై 15, ( అద్దం న్యూస్ ) :   హింద్‌  మజ్దూర్ సభ రాష్ట్ర‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రెబ్బ రామారావు బ‌ర్త్ డే వేడుక‌లు బుధ‌వారం ముషీరాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా హింద్‌ మజ్దూర్ సభ ( హెచ్ఎంఎస్ ) గ్రేట‌ర్‌ హైదరాబాద్ కమిటీ ప్రధాన కార్యదర్శి కత్తి నర్సింగరావు, జి.రంజిత్, టి.స్వామి, కె.వీర‌య్య‌, ఎం.భీమ్ త‌దిత‌రులు రెబ్బ రామారావును క‌లిసి శాలువాలు క‌ప్పి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… రెబ్బ రామారావు రాజ‌కీయంగా ఉన్న‌త‌స్థాయికి ఎద‌గాల‌ని కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.