హైదరాబాద్, నవంబర్ 7, అద్దం న్యూస్ : భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్టిఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం శుక్రవారం ఏడవ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శంషాబాద్ శ్రీ శ్రీ విద్యారణ్య వేదపాఠశాల వారిచే వేద పఠనం జరిగింది. డాక్టర్.ఎన్. అనంతలక్ష్మీ చెప్పిన ప్రవచనాన్ని భక్తులు ఎంతో శ్రద్ధగా విన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
















Leave a Reply