Friday, September 18, 2026

Monthly Archives: May, 2025

షాదీ ముబార‌క్ చెక్కుల‌ను అంద‌చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైద‌రాబాద్‌, మే 21, అద్దం న్యూస్ :    హిమాయ‌త్‌న‌గ‌ర్ మండలం ప‌రిధిలోని క‌వాడిగూడ డివిజ‌న్‌కు చెందిన న‌లుగురు ల‌బ్దిదారుల‌కు మంజూరైన షాదీ ముబార‌క్ చెక్కుల‌ను బుధ‌వారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్...

డివిజన్‌లో అభివృద్ధి, పెండింగ్ పనులు పూర్తి చేయండి – జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్‌ను కోరిన గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైద‌రాబాద్‌, మే 21, అద్దం న్యూస్ :   డివిజన్‌లో అభివృద్ధి, పెండింగ్ పనులు పూర్తి చేయాల‌ని జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ ర‌వికిర‌ణ్‌ను గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ కోరారు. బుధ‌వారం...

  పదేళ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని భ‌ట్టివిక్రమార్క మాట్లాడటం హాస్యాస్పదం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైద‌రాబాద్‌, మే 21, అద్దం న్యూస్ :   రాబోయే పదేళ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని భ‌ట్టివిక్రమార్క మాట్లాడటం హాస్యాస్పదమ‌ని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. తెలుగుదేశం పార్టీ...

తెలంగాణలో లింగ మార్పిడి ఆసుపత్రిని నెలకొల్పాలి

తెలంగాణలో లింగ మార్పిడి ఆసుపత్రిని నెలకొల్పాలి హైద‌రాబాద్‌, మే 20, అద్దం న్యూస్ :    తెలంగాణలో లింగ మార్పిడి ఆసుపత్రిని నెలకొల్పాలని, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన నల్సా తీర్పును గౌరవిస్తూ లింగ మార్పిడి...

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక శాఖ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ఎదుట నిర‌స‌న‌

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక శాఖ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ఎదుట నిర‌స‌న‌  సంయుక్త కార్మిక క‌మిష‌న‌ర్ ఆర్.చంద్రశేఖ‌రంకు డిమాండ్స్‌తో కూడిన విజ్ఞాప‌న ప‌త్రాన్ని అంద‌చేస్తున్న కార్మిక సంఘాల నాయ‌కులు హైద‌రాబాద్‌, మే...

వైభ‌వంగా శ్రీ స్వామి వారి శృంగార డోలోత్స‌వం – ఘ‌నంగా ముగిసిన శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు

హైద‌రాబాద్‌, మే 20, అద్దం న్యూస్ :    ఈ నెల 12వ తేదీన ప్రారంభ‌మైన‌ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు మంగ‌ళ‌వారం భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ముగిశాయి....

25 శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వము అన్న నిర్ణయాన్ని ట్రస్మా వెనక్కి తీసుకోవాలి – ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అశోక్‌రెడ్డి

హైద‌రాబాద్‌, మే 20, అద్దం న్యూస్ :    తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వా అనుమతి పొందిన ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ మేనేజ్‌మెంట్స్‌ ( ట్రస్మా ) ప్రైవేటు స్కూళ్లల్లో విద్యా హక్కు చట్టాన్ని...

రోహిన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తోలుపునూరి కృష్ణ గౌడ్

రోహిన్ రెడ్డికి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తోలుపునూరి కృష్ణ గౌడ్ అంబ‌ర్‌పేట్‌, మే 20, అద్దం న్యూస్ :    కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్...

యూట్యూబర్ జ్యోతితో సహ 11 మందిపై దేశ ద్రోహం కేసు – పాక్ కోసం ప‌ని చేస్తున్న‌ట్లు బ‌య‌ట‌పెట్టిన నిఘా వ‌ర్గాలు

వెబ్ డెస్క్, మే 20, అద్దం న్యూస్ :   ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌దాడి త‌ర్వాత ఆప‌రేష‌న్ సింధూర్ పేరుతో భార‌త దేశ సైనికులు ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై దాడులు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే...

మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహన్ని ఎండోమెండ్ పరిధి నుంచి తొలగించాలి – విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ మ్యాడం వెంకట్ రావు

హైదరాబాద్, మే 19, అద్దం న్యూస్ :  మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహాన్ని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధి నుంచి వెంటనే తొలగించి మున్నూరుకాపులకు అప్పగించే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు...

Most Read

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

You cannot copy content of this page