సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి – తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి

హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ : సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై వెంటనే సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి సెక్రటరీ జనరల్ తుమ్మల…

Read More
హైదరాబాద్ సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ, యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆధ్వ‌ర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ : హైదరాబాద్ సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ, ఈస్ట్ జోన్ యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్…

Read More
డాక్టర్ పట్టాభిరామ్ మృతి పట్ల సంతాపాన్ని తెలియ‌చేసిన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రయ

చండీగఢ్, జులై 1, అద్దం న్యూస్ : డాక్టర్ పట్టాభిరామ్ మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రయ మంగ‌ళ‌వారం సంతాపాన్ని రాజ్ భ‌వ‌న్ నుంచి విడుద‌ల…

Read More
శాంతమ్మ సమర గాథ సీడి ఆవిష్క‌ర‌ణ

హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ : బదనకల్ అమరుల 20వ వర్ధంతిని పురస్కరించుకొని అమరుల స్మారక కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో…

Read More
తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తెలుగుకు రూ.12 కోట్లను కేటాయించడం దురదృష్టకరం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ : తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తెలుగుకు రూ.12 కోట్లను కేటాయించడం దురదృష్టకరమ‌ని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.…

Read More
సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు యాజమాన్య నిర్లక్ష్యమే – మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించాలి – ఆమ్ ఆద్మి పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీన‌ర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ : యాజమాన్య నిర్లక్ష్యం తోనే పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి 36 మంది కార్మికులు మరణించారని…

Read More
వైద్యులంటేనే మాన‌వ‌త్వానికి ప్ర‌తి రూపం – కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ : వైద్యులంటేనే మాన‌వ‌త్వానికి ప్ర‌తి రూపమ‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌ కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ అన్నారు జాతీయ వైద్యుల దినోత్స‌వ…

Read More
సొంత వ్యాపారంతో నలుగురికీ ఉపాధి కల్పించాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జులై 31, అద్దం న్యూస్ : సొంత వ్యాపారంతో నలుగురికీ ఉపాధి కల్పించాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్…

Read More

You cannot copy content of this page