పాఠశాల వేడుకలు.. ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేశ్

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో ఉన్న డాన్ బాస్కో తెలుగు మీడియం ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.…

Read More
బాలసుబ్రమణ్యం విగ్రహం రవీంద్రభారతిలో ఏర్పాటు చేస్తే కూలగొడతాం – తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ( టియుజేఏసి ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి

బాలసుబ్రమణ్యం విగ్రహం రవీంద్రభారతిలో ఏర్పాటు చేస్తే కూలగొడతాం – తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి హైదరాబాద్, డిసెంబ‌ర్ 12, అద్దం న్యూస్…

Read More
Accident: అదుపుతప్పి లోయలో పడిన ప్రైవేటు బస్సు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు…

Read More
ఏపీలోని ఆ రూట్‌లో రైళ్ల సమయాలు మార్పు..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రైళ్లకు సంబంధించి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. నంద్యాల-గుంతకల్లు మధ్య రాత్రిపూట నడుస్తున్న రైళ్ల సమయాలను మార్చే…

Read More
Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ : తిరుమల (Tirumala) భక్తులకు అలర్ట్.. డిసెంబర్, జనవరి మాసాలలో తిరుమలలో అనేక పర్వదినాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పర్వదినాల సందర్భంగా…

Read More
గూగుల్‌ సీఈవోతో మంత్రి లోకేశ్‌ భేటీ

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ (Minister Lokesh) పర్యటన కొనసాగుతోంది. గూగుల్‌ సీఈవో (Google CEO) సుందర్‌ పిచాయ్‌తో ఆయన భేటీ…

Read More
తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి టెర్మినల్‌ నుంచి రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. ఈ నెల 6వ తేదీ రాత్రి 9.35…

Read More
ఆల్మ‌ట్టి డ్యామ్ ఎత్తును పెంచితే తెలుగు రాష్ట్రాల‌కు తీవ్ర న‌ష్టం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, న‌వంబ‌ర్ 20, అద్దం న్యూస్ : కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మించిన ఆల్మట్టి డ్యామ్ ఎత్తును ఏకపక్షంగా పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు తెలుగు…

Read More
బూటకపు ఎన్‌కౌంటర్లను ఆపాలి – ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి – సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ

హైదరాబాద్, న‌వంబ‌ర్ 19, అద్దం న్యూస్ : బూటకపు ఎన్‌కౌంటర్లను ఆపాలని, అరెస్టు చేసిన మావోయిస్టులను కోర్టుల్లో హాజరుపర్చాల‌ని, ఎన్‌కౌంటర్ల పై న్యాయ విచారణ జరపాలని సిపిఎం…

Read More
మావోయిస్టు కేంద్ర క‌మిటీ నాయ‌కుడు హిడ్మా మృతి – మారేడుమిల్లి అడవుల్లో ఎదురుకాల్పులు

అల్లూరి సీతారామ‌రాజు, న‌వంబ‌ర్ 17, అద్దం న్యూస్ : అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్తు కేంద్ర క‌మిటీ నాయ‌కుడు హిడ్మా…

Read More

You cannot copy content of this page