డాక్ట‌ర్‌.మ‌హ్మ‌ద్ వ‌సీమ్ కు ఘ‌నంగా స‌న్మానం

డాక్ట‌ర్‌.మ‌హ్మ‌ద్ వ‌సీమ్ కు ఘ‌నంగా స‌న్మానం హైదరాబాద్, డిసెంబ‌ర్ 29, అద్దం న్యూస్ : ముషీరాబాద్ డివిజ‌న్ ప‌ఠాన్‌బస్తీలో ప్రొ క్టీనిను ఏర్పాటు చేసి దిగ్విజ‌యంగా రెండు…

Read More
నేడు అసెంబ్లీకి గులాబీ బాస్ కేసీఆర్..?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి (డిసెంబర్ 29) నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు హాజరుకావాలని నిర్ణయించుకోవడంతో రాజకీయం…

Read More
శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజ‌లో పాల్గొన్న వినయ్ కుమార్

శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజ‌లో పాల్గొన్న వినయ్ కుమార్ హైదరాబాద్, డిసెంబ‌ర్ 28, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్‌లోని వాల్మీకినగర్ బస్తీలో…

Read More
టిపిఎస్‌కె, డివైఎఫ్ఐ సంయుక్తంగా ఈ నెల 31న క‌ల్చ‌ర‌ల్ నైట్‌

టిపిఎస్‌కె, డివైఎఫ్ఐ సంయుక్తంగా ఈ నెల 31న క‌ల్చ‌ర‌ల్ నైట్‌ హైదరాబాద్, డిసెంబ‌ర్ 28, అద్దం న్యూస్ : మత్తు వద్దు బ్రో.. జీవితాలను చిత్తుచేస్తుందనే నినాదంతో…

Read More
ఎన్‌టిఆర్‌కు ద‌త్త‌పుత్రుడిగా పేరు తెచ్చుకున్న‌ సాయిబాబా మృతి చెంద‌డం బాధాక‌రం – టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్ గౌడ్

ఎన్‌టిఆర్‌కు ద‌త్త‌పుత్రుడిగా పేరు తెచ్చుకున్న‌ సాయిబాబా మృతి చెంద‌డం బాధాక‌రం » టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్ గౌడ్ హైదరాబాద్, డిసెంబ‌ర్ 28, అద్దం న్యూస్…

Read More
ముషీరాబాద్‌ను ఒకే స‌ర్కిల్‌గా జోన్ ఏర్పాటు చేయాలి – ముషీరాబాద్ కాంగ్రెస్ నేత‌లు

ముషీరాబాద్‌ను ఒకే స‌ర్కిల్‌గా జోన్ ఏర్పాటు చేయాలి » ముషీరాబాద్ కాంగ్రెస్ నేత‌లు హైదరాబాద్, డిసెంబ‌ర్ 28, అద్దం న్యూస్ : నగరంలోనే ప్రత్యేకత ఉన్న ముషీరాబాద్…

Read More
కమిషనరేట్లలోనూ మార్పులు..?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీ పునర్విభజన నేపథ్యంలో పోలీస్‌ కమిషనరేట్లలోనూ మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. మూడు కమిషనరేట్లను 12 జోన్‌లుగా విభజించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం…

Read More
ప్రయాణికులకు అలర్ట్.. జనవరి 1 నుంచి మారనున్న రైళ్ల వేళలు.. పూర్తి వివరాలు ఇవే..!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కొత్త ఏడాది జనవరి 1 నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్ల సమయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే…

Read More
తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇది కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. మన…

Read More
కల్వర్టు గుంతలో పడిన బైక్‌.. ముగ్గురి మృతి

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ అదుపు తప్పి కల్వర్టు గుంతలో పడటంతో ముగ్గురు మృతిచెందారు. నారాయణఖేడ్‌ శివారులో నిజాంపేట్‌-బీదర్‌ జాతీయ…

Read More

You cannot copy content of this page