నేడు నాబార్డ్ 44 వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం

నేడు నాబార్డ్ 44 వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం హైదరాబాద్, జులై 14, అద్దం న్యూస్ : నాబార్డ్ 44 వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం నేడు ( మంగ‌ళ‌వారం…

Read More
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి – ఆమ్ ఆద్మీ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

ప్రైవేట్ పాఠశాలలు పిల్లలకు 25 శాతం సీట్లను రిజర్వ్ చేయవలసిందే ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ బడ్జెట్‌లో విద్యపై కేటాయింపులు రెండింతలు…

Read More
డాక్టర్ పట్టాభిరామ్ మృతి పట్ల సంతాపాన్ని తెలియ‌చేసిన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రయ

చండీగఢ్, జులై 1, అద్దం న్యూస్ : డాక్టర్ పట్టాభిరామ్ మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రయ మంగ‌ళ‌వారం సంతాపాన్ని రాజ్ భ‌వ‌న్ నుంచి విడుద‌ల…

Read More
తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తెలుగుకు రూ.12 కోట్లను కేటాయించడం దురదృష్టకరం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ : తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తెలుగుకు రూ.12 కోట్లను కేటాయించడం దురదృష్టకరమ‌ని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.…

Read More
జ‌ర్న‌లిస్ట్ స్వేచ్ఛ‌కు నివాళులర్పించిన జ‌ర్న‌లిస్టులు, ప్ర‌జా సంఘాల నేత‌లు

హైదరాబాద్, జూన్ 28, అద్దం న్యూస్ : కుటుంబ క‌ల‌హాల‌తో త‌న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న సీనియర్ జర్నలిస్టు, టీవీ యాంకర్, కవయిత్రి స్వేచ్ఛ…

Read More
రైల్ రోకోకు లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత – సీపీఎం, న్యూడెమోక్రసీ నేతలతో సమావేశం – ఎమ్మెల్సీ కవిత ఉద్యమానికి మద్దతు ప్రకటించిన వామపక్ష పార్టీలు

50 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం ఒక్కసారి కూడా బీసీ రిజర్వేషన్లపై మాట్లాడలేదు కలెక్టరేట్లలో పెట్టేవి తెలంగాణ తల్లి విగ్రహాలు కాదు.. కాంగ్రెస్ తల్లి విగ్రహాలు ఉత్తర,…

Read More
పెన్షనర్లకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన బిల్లును వెనక్కు తీసుకోవాలి – హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్‌కు పెన్ష‌న‌ర్ల విన‌తి

హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ : కేంద్ర ప్రభుత్వము గవర్నమెంట్ పెన్షనర్లకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన బిల్లును వెనక్కు తీసుకోవాలని అన్ని డిపార్ట్‌మెంట్లు, లైబ్రరీ పెన్షనర్ల సంతకాల…

Read More
స్థానిక సంస్థ‌ల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్లకై మ‌హాదీక్ష‌

హైదరాబాద్, జూన్ 18, అద్దం న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం తమ ఎన్నికల హామీ మేరకు కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ రక్షణ చర్యలకే పంపిన 42 శాతం…

Read More
మిగిలిన 40 శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

జ‌గిత్యాల‌, జూన్ 16, అద్దం న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది.. అది కూడా 60 శాతం…

Read More
ఏసిబి విచార‌ణ‌కు హాజ‌రైన కెటిఆర్‌ – లుచ్చా పని చేసి అడ్డంగా దొరికిన రేవంత్, బీఆర్ఎస్ నేతలను ఎలాగైనా జైలుకు పంపాలన్న శాడిస్ట్ ఆలోచనతో ఉన్నాడు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తెలంగాణ బ్యూరో, జూన్ 16, అద్దం న్యూస్ : ఫార్ములా-ఈ కేసులో మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎసిబి విచారణ సోమ‌వారం పూర్తైంది. కెటిఆర్‌ను…

Read More

You cannot copy content of this page