అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని
ఎమ్మెల్సి కవిత దీక్ష నేడు
హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారత జగృతి ఆధ్వర్యంలో ఫూలే విగ్రహ సాధన దీక్షను ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత నేడు ( మంగళవారం ) దీక్ష చేపట్టనున్నారు. హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో ఈ దీక్షను కవిత చేపట్టనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలకు ఈ దీక్ష జరుగనుంది.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply